చందమామ కథలు

రామాయణం అరణ్యకాండ – 4

Login to Play your Story!


ఖరదూషణుల వధ సంగతి రావణుడికి తెలిసింది. రామలక్ష్మణ ప్రతాపం గురించి, సీత అందచందాల సంగతి తెలుసుకుని సీతను ఎత్తుకురావడానికి మారీచుడి దగ్గరకు వెళతాడు. మాయలేడి రూపంలో మారీచుడు పంచవటిలో తిరగసాగాడు.

రామాయణం అరణ్యకాండ – 3

Login to Play your Story!


సీత రామ లక్ష్మణులు పంచవటిలో జీవనం సాగిస్తూ ఉండగా సూర్పనఖ అనే రాక్షసి రామ లక్ష్మణులను చూసి మోహించింది. దాని ముక్కు చెవులు కోసి పంపేశారు. దానితో మొదలయిన ఆ రాక్షస వధతో, ఖరదూషణల వంటి పెద్ద పెద్ద రాక్షసులు రాముని చేతిలో హతులయ్యారు

రామాయణం అరణ్యకాండ – 2

Login to Play your Story!


సీత రామ లక్ష్మణులు, వారితో వచ్చే మునులు ఎన్నో అడవులను దాటి మునుల ఆశ్రమ సమూహములకు చేరారు. ఒక్కొక్క ఆశ్రమంలో ఆతిధ్యం స్వీకరిస్తూ వారు పది సంవత్సరములు గడిపారు. ఆ తర్వాత సుతీక్ష మహాముని వద్ద చేరి, అక్కడినించి అగస్త్య మహాముని వద్దకి వెళ్లారు. అగస్త్యులు వారిని పంచవటి ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకోమని సూచించగా సీతా రామ లక్ష్మణులు పంచవటి వెళ్లి ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు…

“జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అన్న మాట ఎందుకు వచ్చిందో ఈ భాగం వింటే మీకు తెలుస్తుంది!

రామాయణం అరణ్యకాండ – 1

Login to Play your Story!


సీతారామ లక్ష్మణులు దండకారణ్యం ప్రవేశించారు. వివిధ క్రూర రాక్షషులను వధించి శరభంగ మహాముని వద్దకు వెళ్లారు. అయితే అక్కడ చాల మంది మునీశ్వరులు రాముడి వద్దకు వచ్చి రాముడిని రాక్షషులనించి రక్షణ కోరారు. రాముడు ప్రతిజ్ఞ చేసి రాక్షశ వధ చేస్తానని వరం ఇచ్చెను.

రామాయణం అయోధ్యకాండ సమాప్తం

Login to Play your Story!


భరతుడు రాముడిని ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నములు చేసాడు. మంత్రులు, వశిష్ఠ మహర్షి వంటి ప్రముఖుల సాయం తీసుకున్నాడు. రాముడు తండ్రి మాట జవదాటలేనని చెప్పేసరికి, భరతుడు రాముడి పాదుకలను సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యం చేసాడు. రామలక్ష్మణులు అత్రి మహాముని, అనసూయలను కలుసుకుని, దండకారణ్యం బయలుదేరెను