Ramayanam

రామాయణం అరణ్యకాండ – 2

Login to Play your Story!


సీత రామ లక్ష్మణులు, వారితో వచ్చే మునులు ఎన్నో అడవులను దాటి మునుల ఆశ్రమ సమూహములకు చేరారు. ఒక్కొక్క ఆశ్రమంలో ఆతిధ్యం స్వీకరిస్తూ వారు పది సంవత్సరములు గడిపారు. ఆ తర్వాత సుతీక్ష మహాముని వద్ద చేరి, అక్కడినించి అగస్త్య మహాముని వద్దకి వెళ్లారు. అగస్త్యులు వారిని పంచవటి ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకోమని సూచించగా సీతా రామ లక్ష్మణులు పంచవటి వెళ్లి ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు…

“జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అన్న మాట ఎందుకు వచ్చిందో ఈ భాగం వింటే మీకు తెలుస్తుంది!

రామాయణం అరణ్యకాండ – 1

Login to Play your Story!


సీతారామ లక్ష్మణులు దండకారణ్యం ప్రవేశించారు. వివిధ క్రూర రాక్షషులను వధించి శరభంగ మహాముని వద్దకు వెళ్లారు. అయితే అక్కడ చాల మంది మునీశ్వరులు రాముడి వద్దకు వచ్చి రాముడిని రాక్షషులనించి రక్షణ కోరారు. రాముడు ప్రతిజ్ఞ చేసి రాక్షశ వధ చేస్తానని వరం ఇచ్చెను.

రామాయణం అయోధ్యకాండ సమాప్తం

Login to Play your Story!


భరతుడు రాముడిని ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నములు చేసాడు. మంత్రులు, వశిష్ఠ మహర్షి వంటి ప్రముఖుల సాయం తీసుకున్నాడు. రాముడు తండ్రి మాట జవదాటలేనని చెప్పేసరికి, భరతుడు రాముడి పాదుకలను సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యం చేసాడు. రామలక్ష్మణులు అత్రి మహాముని, అనసూయలను కలుసుకుని, దండకారణ్యం బయలుదేరెను

రామాయణం అయోధ్యకాండ – 9

Login to Play your Story!


భరతుడు రాముడి ఆశ్రమం చేరాడు. రాముడిని అయోధ్యకు వచ్చి రాజ్యమేలమన్నాడు. దానికి రాముడు భరతుడికి ఏమని చెప్పాడో, తిరిగి అయోధ్యకు వెళ్ళాడో లేదో ఈ భాగం లో వినొచ్చు.

రామాయణం అయోధ్యకాండ – 8

Login to Play your Story!


రాముడు ఎటువెళ్ళాడు, ఎక్కడ బసచేస్తున్నాడు అని సుమంత్రుడిని అడిగి జాడ కనుక్కోసాగాడు. సేనను వెంటబెట్టుకుని వనము గాలిస్తున్నారు. ఈలోగా గుహుడు వారికి సహాయ పడ్డాడు…