రామాయణం కిష్కిందకాండ – 4

Login to Play your Story!


వాలిని హతమార్చాక, సుగ్రీవుడు కిష్కిందకి రాజయ్యాడు. రాముడు పరిసరాలకు దగ్గర్లో ఉన్న ప్రసరణ పర్వతం మీద గుహలో బస చేశారు. సుగ్రీవుడు భోగలాలసుడై రామునికి సాయం చేయడం మరిచాడు. రాముడు లక్ష్మణుడిని కిష్కిందకి వెళ్లి సుగ్రీవుడికి గుర్తు చెయ్యమన్నాడు…

రామాయణం కిష్కిందకాండ – 3

Login to Play your Story!


సుగ్రీవుడు చావుదెబ్బలు తిని వాలిని సంహరించలేదని రాముడి మీద ఆగ్రహించాడు. వాలి సుగ్రీవులు ఒకేలా ఉండడంచేత ఏమీ చేయలేకపోయానని చెప్పి, ఒక గజపుష్పి లతను ధరించి యుద్దానికి వెళ్ళమన్నాడు.

రామాయణం కిష్కిందకాండ – 2

Login to Play your Story!


సుగ్రీవుడు వాలి పరాక్రమాల గురించి రాముడికి చెప్పాడు. వాలి మహా పరాక్రమవంతుడు, దుందుభి అంతటి అతి బలవంతులని మట్టి కురిపించిన ధీరుడు. సుగ్రీవుడు రాముడి పరాక్రమాలను నిరూపించవలసిందిగా కోరగా, రాముడు 7 సాల వృక్షాలని చీల్చేలా ఒక్క బాణం సంధించే సరికి సుగ్రీవుడికి నమ్మలేనంత పనయింది…

రామాయణం కిష్కిందకాండ – 1

Login to Play your Story!


రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వత పరిసరాలలోకి వచ్చినట్టు సుగ్రీవుడు చూసి వాలి పంపిన వారేమోనని బయపడి హనుమంతుడిని వారెవరో తెలుసుకోమని పంపాడు. హనుమంతుడు వారు రామలక్ష్మణులని, సాయం కోర వచ్చారని, మిత్రులు కావాల్సింది సుగ్రీవునకు సూచించాడు.

రామాయణం అరణ్యకాండ సమాప్తం

Login to Play your Story!


రామలక్ష్మణులు సీతను వెతుకుతూ వనమంతా గాలిస్తున్నారు. ఆలా వెతుకుతుండగా వారిని కబంధుడనే రాక్షసుడు పట్టి తినబోయాడు. అతన్ని వధించగా అతను ఒక దివ్య పురుషుడిగా అవతరించి వారికి రుష్యముఖ పర్వతమున ఉన్న సుగ్రీవుడనే వానర రాజుని కలవమని అదృశ్యమయ్యాడు